హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రానికి చెందిన ప్రముఖ పైపుల తయారీ సంస్థ హరిఓం పైప్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ రోజే అదరహో అనిపించింది. కంపెనీ ఇష్యూ ధర రూ.151 కంటే ఏకంగా 51 శాతం లాభపడింది. రూ.214 వద్ద ప్రారంభమైన షేరు ధర
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: హైదరాబాదీకి చెందిన హరిఓం పైప్ ఇండస్ట్రీస్ రూ.100-120 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. 85 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించ�