ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా విరాజిల్లుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఢిల్లీ మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఏక్రగీవంగా ఎన్నికయ్యా డు.
Lalit Modi : 2008 ఐపీఎల్లో శ్రీశాంత్ను హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టాడు. 18 ఏళ్ల క్రితం జరిగిన ఘనటకు చెందిన వీడియోను ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ రిలీజ్ చేశారు.
తమ అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన వెటరన్ క్రికెటర్లు మరోమారు మైదానంలోకి దిగబోతున్నారు. యువ క్రికెటర్లకు తామేం తక్కువ కాదన్నట్లు సత్తాచాటేందుకు సై అంటున్నారు.
హర్భజన్ అనగానే బంతిని సుడులు తిప్పుతూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే స్పిన్నర్గానే తెలుసు. అయితే ఇటీవల అతనిలోని మరో కోణం వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సభ్యుడైన హర్భజన్ ఒమన్లో 21 ఏళ్ల బాలికను ఆమె