కొత్త ఆశలు, కొంగొత్త ఊహలతో 2025 నూతన సంవత్సరానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచే సంబురాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి డీజేలు, పటాకుల హోరు నడుమ కేకులు కట�
మరో కొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2024కి వీడ్కోలు పలుకుతూ సరికొత్త ఆశలతో 2025ను ఆహ్వానించబోతున్నాం. ఈ మధుర క్షణాలను ప్రతి ఒక్కరూ ఎంతో వైభవంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొం