జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నిర్మించిన తెలంగాణ తల్లి గద్దె విషయంలో కాంగ్రెస్ దౌర్జన్యానికి దిగింది.
కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి వివాదాస్పద భూమి కొనుగోలు విషయంలో హైకోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది. 2017లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో హనుమాండ్ల ఝ�
పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండల కాంగ్రెస్లో గ్రూపుల పోరు రచ్చకెక్కింది. పార్టీ మండల అధ్యక్ష పదవి నుంచి పెద్ది కృష్ణమూర్తిని తొలగించడంతో శ్రేణుల్లో అగ్గి రాజుకుంది.