కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.2లక్షల కోట్లు కేటాయించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారామ్ను జాతీయ �
కేంద్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న