వికారాబాద్ : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వికారాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని మైలార్దేవరంపల్లి గ్రామానిక�
పరిగి టౌన్ : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పరిగి మండల పరిధిలోని పెద్ద మాదారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై క్రాంతికుమార్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెంద
కులకచర్ల : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నసంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ గ�
కాచిగూడ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మరణించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎసై సత్తార్అలీ తెలిపిన వివరాల ప్రకారం…తిలక్నగర్ సెయింట్ హన్నాస్ స�
మట్టెవాడ : వరంగల్ నగరంలోని పాపయ్యపేటకు చెందిన జన్ను కరుణాకర్(46) ఉరివేసుకుని మృతి చెందినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. మృతుడు భవన నిర్మాణ కూలి పని చేసుకుంటాడని, ఆయన ఆరోగ్యం భాగలేక పోవడంతో
మోమిన్పేట : శంషాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆశయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఇతని స్వస్థలం వికారాబాద్ జిల్లా ఎన్కతల గ్రామం. చేవెళ్లలో విధులు నిర్వహించేవారు. శనివారం ఉద
యాచారం : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దర్పల్లిలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. దర్పల్లి గ్రామానికి చెందిన కొండాపురం ఈశ్వరయ్య (44) కూలీ పని చేసుకు�