రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత శాలువాలనే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండాసురేఖను కోరారు.
చేనేత వస్ర్తాల కేటాయింపులకు ఏకీకృత టెండర్ విధానాన్ని రద్దు చేసి, టీజీఎస్సీవో(తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ) ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కాంట్�
పుట్టింట వంటబట్టించుకున్న కళ అత్తారింట కొత్త సొబగులు అద్దుకుంది. భర్త కష్టానికి తన సృజనాత్మకతను జోడిస్తూ అనుబంధాల మగ్గంపై బాధ్యతల వస్త్రం నేసిందామె. పడుగు, పేక కుదిరితే చాలదు.. తమ ఉత్పత్తులు ఎన్నో కళల కల�