Delhi Elections | న్యూఢిల్లీ జిల్లాలోని ఎన్నికల కార్యాలయం కూడా జిల్లాలో ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యం కల్పించింది. ఈ సౌకర్యాన్ని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఉపయోగించుకున్నారు.
పాక్ జర్నలిస్టుకు భారత రహస్యాలు చేరవేశారంటూ నిందలు అన్నీ అబద్ధాలే: హమీద్ అన్సారీ న్యూఢిల్లీ, జూలై 13: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఐఎస్