వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లో వెళ్తే.. బల్మూరు మం డలం లక్ష్మీపల్లికి చెందిన దేవి, కుమార్ దంపతుల కుమారుడు అఖిల్ (8) తండ్రి చనిపోవడంతో అమ్మమ్మ ఊరైన అచ్చంపేట మండలం బొల్గా
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.