రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీ చివరి మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో హైదరాబాద్ జట్టు.. తొలిరోజే ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. స్థానిక జింఖానా గ్రౌండ్స్లో జరిగిన మ్యాచ్ మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ�
రెండు నెలల విరామం తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టిన టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో భాగంగా ఈ బరోడా ఆటగాడు..
Gymkhana grounds | జింఖానా గ్రౌండ్స్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నెల 25న జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ప్రధాన గేటు నుంచి అభిమానులు