కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మహిళా రక్షణ చట్టాలపై చుంచుపల్లి మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల జీవీ మాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి గురువారం షీ టీమ్ అవగాహన క
ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘జీవీ మాల్' ఖమ్మంలోని వైరారోడ్డులో శనివారం నూతన షాపింగ్మాల్ను ప్రారంభించింది. దీనికి ముఖ్యఅతిథిగా సినీ నటి కీర్తి సురేశ్ హాజరై అభిమానులతో సందడి చేశారు. ‘నేను.. మీ కీర్తి స�