రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి రెండు రోజుల్లో జరిగిన పైరెండు ఘటనలే నిదర్శనం. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వం ఒకో పార్టీతో ఒకో విధంగా వ్యవహరిస్తుండటం�
నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలంలో ముగ్గురు విద్యార్థులకు ఎస్సై జగన్మోహన్ శిరోముండనం చేయించడం దారుణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు.