యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత�
యాదాద్రి : మార్చి 28న స్వయంభువుల దర్శనం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకనుగు ణంగా భక్తుల వసతుల కల్పనపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే యాదాద్రి కొండపై ఈవో కార్యాలయం, వీవీఐపీ భవనాలు ప్రార�