ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రాధాన్యత కలిగిన గుస్సాడీ నృత్యం వందే భారతం కోసం ఎంపికైనట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి, నాగ్పూర్లో సౌత్స్థా�
తరాలు మారుతున్నా అడవి బిడ్డలు తమ సంప్రదాయాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తమ తాతముత్తాతలు ఆస్తిగా అందించిన ఆచారాలను ఏటా తప్పకుండా పాటిస్తున్నారు. అలాంటి పండగల్లో దండారీ ఉత్సవాలు కూడా ఒకటి. ఉమ్మడి ఆదిలాబ�
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గోండులు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాల నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ. ఒక కోటి మంజూరుచ
నిర్మల్ అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యమిస్తూ వారికి తగిన గౌరవాన్ని కల్పిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నార