Telangana | గుర్తింపు పొందని గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లోని విద్యార్థుల సర్దుబాటుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నలుగురు ఉన్నతాధికారుల కమిటీ సిఫారసుల మేరకు విద్యార్థులను సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ మే�
ఇబ్రహీంపట్నం, మార్చి 13: ఎన్టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్ టోర్నీలో తెలంగాణ తరఫున రెండు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈనెల 21 నుంచి జమ్ముకశ్మీర్ వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి రాష్ట్ర ఆర్చరీ సంఘం ఆ�