రాష్ట్రంలోని గురుకులాలను వైకుంఠధామాలుగా మార్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని గురుకులాలను మృత్యుకుహారాలుగా మార్చారని మండిప�
పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యనందించే లక్ష్యంతో గత కేసీఆర్ సర్కారు గురుకులాల వ్యవస్థకు శ్రీకారం చుడితే ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం మాత్రం నిర్వీర్యం చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ అధికారంలో
రాష్ట్రంలోని అన్ని గురుకుల సొసైటీల నిర్వహణ కోసం కామన్ డైరెక్టరేట్ను ఏర్పాటుచేయాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్కుమార్ సూచించారు. హై�