గురుకుల పాఠశాలలో తమ పిల్లలకు రావాల్సిన సీట్లు పక్కదారి పడుతున్నాయని, పైరవీ ఉంటేనే సీట్లు ఇస్తున్నారని సూర్యాపేట మండలం ఇమాంపేట సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద గురువారం విద్యార్థుల తల్లిదం�
గురుకుల సీట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి సాంఘిక సంక్షేమ గురుకులంలో మిగిలిపోయిన సీట్ల కోసం శనివారం దరఖాస్తులు స్వీకరించగా, వందలాదిగా విద్యార్థుల తరలిరా�