పాఠ్యాంశాల బోధనకే పరిమితమైపోకుండా, విద్యార్థులను సమగ్ర పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గురుకుల ప్రిన్సిపళ్లు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు.
మహబూబాబాద్ పట్టణ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులంలో సెల్ఫోన్ విషయంలో బుధవారం రాత్రి విద్యార్థులు ఘర్షణ పడ్డారు. మధ్యాహ్నం గురుకులంలో వాటర్ పోసేందుకు ఆటోలో వాటర్ మెన్ రాగా, క్యాన్లన
Jagithyala | గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్పై(Gurukula principal) భర్త, ఆమె తమ్ముడు దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్(Jagithyala) మండలం లక్ష్మీపూర్లో చోటు చేసుకుంది.