హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేటకు చెందిన ఏకు శ్రీవాణి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్పాయిజన్కు గురై చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానలో ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి