గురుకులంలో అస్వస్థతకు గురైన ఓ విద్యార్థిని దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకున్నది.
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్యం అందని దుస్థితి నెలకొన్నదని బాధిత కుటుం బ సభ్యులు ఆరోపించారు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన చేగువీర (11) అనే గురుకులం విద్యార్ధి జ డ్చర్ల
హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేటకు చెందిన ఏకు శ్రీవాణి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్పాయిజన్కు గురై చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానలో ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి