సిర్పూర్(టీ) మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. రెండు రోజుల్లో దాదాపు 35 మంది విద్యార్థులు జ్వరం బారిన పడ్డారు. ఆదివారం 23 మంది విద్యార్థులకు ఒకేసారి జ్వరం �
అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.