సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న నిర్వహించిన ప్రవేశపరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేసినట్టు టీజీసెట్-2025 చీఫ్ కన్వీనర్ అలుగు వర్షిణి ఒక ప్రకటన�
గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశానికి ఆదివారం ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్ష జరిగింది. ఖమ్మం జిల్లాలో 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18 కేంద్రాల్లో ఈ �
జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థినికి హాల్ టికెట్ ఉన్నా ప
Chennaraopet | సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కోసం ఆదివారం జరిగిన సాధారణ ఎంట్రెన్స్ ఎగ్జామ్(Gurukul entrance exam) రాయకుండా ఓ బాలికను ఆపిన ఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.