మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం అదనంగా రూ.256 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలకు ప్రభుత్వం రూ.251 కోట్లను ప్రతిపాదించగా, ఆ మేరకు నిధులను విడు
Praja Bhavan | తెలంగాణ ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు(Gurukul employees) మంగళవారం ప్రజాభవన్(Praja Bhavan) లోపల ధర్నా(Dharna) చేపట్టారు
ప్రభుత్వ క్వార్టర్స్లో నివసిస్తూనే రూ.40 లక్షల మేర హౌజ్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ)ను కాజేసిన 18 మంది మైనార్టీ గురుకుల ఉద్యోగుల నుంచి తిరిగి వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.