Madikonda | యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో యోగా శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.