Gurnam Singh | దేశంలో నెలకొన్న అంధకారాన్ని పోగొట్టేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ )పార్టీ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాం సింగ్చడూనీ స్పష్టం చేశారు. దేశమంతా తెలంగాణలో అ�
దేశంలో సాగురంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ఈ దశలో తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని భారత రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ �
కేవలం రైతులకే కాదు సమస్త విద్యుత్తు వినియోగదారులకు ఈ సవరణ చట్టం తీవ్రమైన నష్టం తెస్తుంది. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు. కొత్త చట్టంతో ఇప్పటికే ఉన్న మీటర్లను మార్చి కొత్త