బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు తప్పిందని, ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ విజయమేనని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. కేసీఆర్ సర్కారు విద్యుత్తు సంస్కరణలు తెచ్�
ట్రిపుల్ ఆర్ విస్తరణలో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో రైతులు ధర్నా నిర్వహిం�
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారనే అక్కసు తో సీనియర్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్పై గుర్తుతెలియని దుండగులు గురువారం దాడి చేశారు. ఈ దాడి కాంగ్రెస్ మూకల పనేనని ఆరోపణలు వస్తున్నాయి.