పోలీసులకు అనుమానం రాకుండా ఏకంగా పాల ప్యాకెట్ల రూపంలో యథేచ్ఛగా కల్లును విక్రయిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుండ్లపోచంపల్లి అయోధ్యనగర్ ప్రాంతంలో శంకర్ గౌడ్ అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడ
వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, ఒక వాహనదారుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.