పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల మానేరు వాగులోని చెక్ డ్యామ్ కూలడంలో అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంపుల గ్రామంలోని క�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగులోని చెక్ డ్యాం శనివారం తెల్లవారుజాము వరకు కూలి ఉంది. ఇక్కడ 2022 సంవత్సరంలో రూ.19 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైత�