Gummadi Sanhyarani | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. ప్రజల తరఫున నిలబడి మాట్లాడని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.
YS Jagan | అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదని.. తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే ప్రజా సమస్యలను వినిపించే అవకాశం ఉంటుందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖప�