గల్ఫ్ బాధితులకు అండగా ఉంటానని, వారి ఉపాధికి వ్యక్తిగతంగా సాయం చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలోనే అనేక ఉపాధి అ�
‘సారు.. మీరు దేవునిలెక్క మమ్ముల ఆదుకున్నరు. మా కోసం బాగా కష్టపడ్డరు. పైసలు పెట్టిన్రు. మా కోసం నేపాల్ వెళ్లిన్రు. దుబాయ్కి వచ్చిన్రు. మమ్ముల్ని ఇడిపించిన్రు. మీ మేలు ఈ జన్మలో మరువం’ అంటూ మాజీ మంత్రి కేటీఆ�
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గల్ఫ్ ఏజెంట్ నకిలీవీసాలు చేతిలో పెట్టి అమాయకులను నట్టేట ముంచాడు. ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా ఇంటిముఖం పట్టిన బాధితులు శనివారం ఏజెంట్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
KTR | నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు ఇటీవల దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. స్వదేశానికి రప్పించాలని పదిహేను రోజుల క్రితం మంత్రి కేటీఆర్ను సోషల్ మీడియా ద్వారా వారు వేడు�