రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేసి సీఎం రేవంత్రెడ్డ్డి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని, పాలన పక్కన పెట్టి వారానికి రెండు సార్లు ఢిల్లీకి వెళ్తున్నారని, దేవుళ్లను మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రికే
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములలో లెక్కింపు�
రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తున్న ప్రభుత్వం వాటినెలా తీరుస్తుందని, ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు.