చిన్నప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ అకారణంగా కొట్టాడని కోపం పెంచుకున్న ఒక యువకుడు ఆ వ్యవస్థపైనే పగపట్టి పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేస్తూ గత 15 ఏండ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. 29 ఏండ్ల దీపేశ్ అలియాస్ ద
Thief Targeted Only Cops' Homes | పోలీస్ తనను కొట్టడంపై ఒక వ్యక్తి పగ పెంచుకున్నాడు. పోలీస్ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రైతులకు యూరియా అవస్థలు తప్పడం లేదు. వానా కాలంలో సాగు చేసిన వరి పొలాలకు రెండో దఫా వేయడానికి సరిపడ యూరియా దొరకడం లేదు. దీంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. తాజాగా శనివారం పత్త�