రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లాయని గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో ఈ తప్పులు వచ్చినా వాటిని టీజీపీఎస్సీ అధికారుల�
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నది. ఇప్పటికే ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసింది.
తెలంగాణ గ్రూప్-1లో తొలి ఘట్టం ముగిసింది. ప్రిలిమినరీ పరీక్ష సజావుగా సాగింది. 503 పోస్టులకు మొత్తం 2,86,051 మంది పరీక్ష రాశారు. ఆదివారం పరీక్ష జరగగా.. వెంటనే ఓఎంఆర్ షీట్లను పటిష్ఠ బందోబస్తు నడుమ హైదరాబాద్ తరలిం�