గ్రూప్-1 పోస్టులను ప్రభుత్వ పెద్దలు అమ్మేందుకు యత్నించారా? పోస్టుకో రేటు చొప్పున బేరం పెట్టారా? అస్మదీయుల కోసం అంతకు తెగించారా? అంటే అవుననే ఆరోపిస్తున్నారు నిరుద్యోగులు.
దివ్యాంగుల హకుల చట్టం-2016 ప్రకారం గ్రూప్-1, గ్రూప్- 2 పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
గ్రూప్ 1 పరీక్షకు బుధవారం నాటికి 1, 45, 166 దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 3,75, 832కు చేరుకొన్నదని చెప్పారు. కొత్తగా 1,21,171 ఓటీఆర్లు నమోదయ్యాయి. 2, 54,661 మంది అభ్యర
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ ఇవాళ 30,453 భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 503 పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నది. ఇందులో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అస