ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పా
వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో డిజిటల్ యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు యూజీసీ అనుబంధ సంస్థ కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్ట�