రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిరుత్సాహమే మిగులుతున్నది. మేడ్చల్ జిల్లాలో అర్హులు సుమారు 20 వేల పైచిలుకు ఉన్నా.. ఇప్పటి వరకు 3,091 మందే లబ్ధి పొందారు. జిల్లా వ్యాప్తంగా అన్నదాతల అకౌంట్లలో రూ. 17 కోట్లు జ�
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పుల్లూరు చెక్పోస్టు వద్ద మంగళవారం భారీగా నగదు పట్టుబడింది. కర్నూల్ జిల్లా కోడుమూరుకు చెందిన బుడగ జంగాల సవారి వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నా�