పచ్చని పల్లెల్లో వాయు కాలుష్యం దినదినం ప్రాణాంతకంగా మారుతోంది .కాలుష్య కారక కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు జనం పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. పచ్చని పల్లెల్ని వాయు కాలుష్యం కాటేస్తుంది. కాలుష్య�
“పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమి లేకపాయే..” అంటూ.. ఓ కవి పాడినట్లు నెత్తిన జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లు ఉన్నప్పటికీ చెంతనే ఉన్న గ్రామాలు తాగు, సాగునీటి కోసం అల్లాడాలిపోవ