పచ్చిరొట్ట విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో వచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేశా�
రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేస్తుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి బస్టాండ్ వద్ద గల గోదాంలో జీలుగు విత్తనాల పంపణీనీ పెద్దపల్ల