మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మున్సిపాలిటీల అధికారులు ఎలాంటి చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటడం, సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న గ్రీన్ బడ్
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని హుస్సేల్లి గ్రామ రహదారి ఇది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అవెన్యూప్లాంటేషన్ కింద గ్రామ చౌరస్తా నుంచి గుంజేట్టికి వెళ్లే ఆర్అండ్బీ రహదారికి ఇరువైపులా ర�
తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పిల్లలకు చిన్ననాటి నుంచే స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రతి మున్సిపాలిటీలో ఒక స్వచ
అభివృద్ధి పనులతో పాటు పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా పట్టణాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూనే ఇతర కార్యక్రమా�
‘మన ఊరు - మన బడి’ పనులను వేగవంతం చేయాలని రాష్ట్రవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పది శాతం గ్రీన్ బడ్జెట్తో పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించాలని సూచించారు.
Harithaharam | ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ హైదరాబాద్ వాసులకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్ దేశంలోనే మొదటిస్థానంలో