పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, అన్ని గురుకుల విద్యాలయ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి శివ పంచాయతన దేవత యంత్ర మూర్తి స్థిర ప్రతిష్ట మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.