మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ డీసీఎంఎస్లో ధాన్యం కొనుగోళ్లలో మరో గోల్మాల్ జరిగింది. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకళ.. డీసీఎంఎస్ కేంద్రం నిర్వాహకులు మాదాసు రమేశ్, అతడి భార్య లావణ్యపై జ�
తూకం వేసి నిల్వ చేసిన వరి ధాన్యం తరలించాలని మండలంలోని పులికల్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు జమ్మన్న డీసీఎం కింద పడుకొని నిరసన తెలిపారు. సోమవారం ఒకటి, రెండు లారీలు రాగా, రైతులు తమ ధాన్యం ఎత్తాలని, లేదు తమ