ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మరోవైపు మిల్లర్లు వేధిస్తుండటంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా కొను�
దొడ్డు వడ్లు కొనాలని మండల రైతులు కాన్కుర్తిలో ట్రాక్టర్లతో ధర్నా, రాస్తారోకో చేశారు. దామరగిద్ద మండలానికి సంబంధించిన యాసంగిలో రైతులు పం డించిన వడ్లు ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధా న్యాన్ని కోస�