రైతులు ఆరబోసిన ధాన్యాన్ని లూటీ చేస్తున్న ముఠాను పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో తొమ్మిది చోట్ల చోరీలకు పాల్పడగా వారి నుంచి రూ.3.40లక్షల నగదు సహా వారు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట�
ధాన్యం దొంగలు దొరికారు. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం పెద్దదగడలోని ప్రభుత్వ గోడౌన్ నుంచి అర్ధరాత్రి ధాన్యం బస్తాలను దొంగిలించిన ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ విషయమై నమస్తే తెలంగాణ దినపత్రిక