పెద్దపల్లి : కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పినా రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు ధాన్యాభిషేకం చేశారు. రైతు అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ చి�
జనగామ : కేంద్ర ప్రభుత్వం పద్ధతి చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నట్టుగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన దళారులకు 11 లక్షల కోట్లు కేంద�