రైతులు రెండు నెలలుగా కల్లాల వద్ద కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోస్తే కొనే దిక్కు లేదని మండ�
‘వర్షం వస్తున్నది.. వడ్లపై పరదా కప్పాలి’ అని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఓ రైతు పరదా అడిగినందుకు నిర్వాహకురాలి భర్త దాడి చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర లో బుధవారం చోటుచేసుకున్నది. దాడి
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల మరణాలు ఆగడం లేదు. కాంటా ఎప్పుడు పెడుతరో తెలియకపోవడం.. తరుగు పేరిట దోచుకోవడం.. పెట్టుబడికి చేసిన అప్పులు కట్టేదెలా అనే మనోవేదన ఒకవైపు.. కేంద్రాల వద్ద కనీస సౌ�
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో రైతులు పొలాల్లో చెత్తకు నిప్పంటించడంతో ఆ మంటలు గాలికి వ్యాపించి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి. దీంతో అక్కడ �
చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు
చౌటుప్పల్ వ్యవసా య మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అరిగోస పడుతున్నారు. ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు దాటినా కాంటాల సంఖ్య పెంచడం లేదు. దీంతో కొనుగోలు పక్రియ నత్తనడకన సాగుతుండటంతో
రాష్ట్ర ప్రభుత్వం 'రైతు రాజ్యం' అని గంభీర ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ధాన్యం కొనుగోలు కేం�
కల్లాల్లోనే ధాన్యం’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి.. తొర్రూర్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
రైతుల సమస్యలను తెలుసుకునేందుకే కేసీఆర్ తమను ఇక్కడికి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శిం�
జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్క పంటను ప్రభుత్వం రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆ�
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, వెంటనే కేంద్రాల నుంచి తరలించాలని ప్రభుత్వ మాజీవిప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ము లకలపల్లి ధా
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.