ఉమ్మడి జిల్లాలో మిల్లర్ల అక్రమ దందా ఆగడం లేదు. సీఎమ్మార్ పేరిట అక్రమాలకు బ్రేక్ పడడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది తమకు అనుగుణంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్న తీరు.. రాష్ట్ర టాస్క్ఫోర�
మంచిర్యాల జిల్లాలో 2022-23 వానకాలం సీజన్కు సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో 21 మిల్లులు డిఫాల్టర్ అయ్యాయి. ఈ మిల�
సీజన్లు గడిచిపోతున్నా.. రంగారెడ్డి జిల్లాలో మిల్లర్ల నుంచి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మాత్రం వెనక్కి రావడం లేదు. 2022-23 యాసంగికి సంబంధించి సీఎంఆర్ గడువు ముగిసింది.