జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీభూమి అన్యాక్రాంతంపై అధికారులు సర్వే ప్రారంభించారు. ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 1న ప్రచురితమైన ‘3 వేల ఎకరాల అటవీభూమి హాంఫట్ ’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించి
Husband, Wife Attempt Bhu Samadhi | భార్యాభర్తలు కలిసి ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారు. కబ్జా భూమిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఆ స్థలంలో భూ సమాధికి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
తూలిపడినా, జారిపడినా లేవడానికి ఆసరా కోసం ఏ చెయ్యో, కాలో, తాడో, కొమ్మో పట్టుకోవడం సహజం. కానీ ఈ సూత్రం తమకు వర్తించదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొత్త భాష్యం చెప్తున్నారు. తాను పైకి లేవడానికి ఇవేవి కాకుండా క
దేవరయాంజాల్లో దేవుడి భూమి అన్యాక్రాంతం 1000 కోట్ల భూమి స్వాహా ఈటల భార్య పేరిట 30 ఎకరాలు ఆక్రమణ బినామీల పేరిట వందల ఎకరాల్లో కబ్జాలు ఆక్రమిత స్థలాల్లో భారీ గోదాముల నిర్మాణం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న �