దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని, ఆయన మృతి తనతోపాటు తన పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్ది చెప్పారు. గౌతమ్రెడ్డికి నివాళిగా సంగం బరాజ్కు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 3 న జరుపాలని నిశ్చయించారు. కాగా, క్యాబినెట్ భేటీని మార్చి 7 న నిర్వహించాలని ప్రభుత్వం...