ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యను అందించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం ఆయన చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఔదార్యం చూపారు. అమ్మమ్మ-తాతయ్య జోగినపల్లి లక్ష్మీ-కేశవరావు జ్ఞాపకార్థం సొంత నిధులతో పాఠశాల భవనం నిర్మించారు. కార్పొరేట్ తరహాలో సౌకర్యాలు కల్పించారు. నేడు రా
సిర్పూర్(టీ) మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ విస్తృతంగా పర్యటించారు. మండలకేంద్రంలోని సిర్పూర్(టీ) సామాజిక దవాఖాన, జడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.
జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం భోగి మంటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాకర్స్ క్లబ్ సభ్యులందరూ సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు.