తెలంగాణలో ప్రభుత్వ అణచివేత, దమనకాండ విపరీతంగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వా మ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఈ అంశంపై వెంటనే స్పందించాలని �
దేశంలో ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గకపోవచ్చని, రాబోయే నెలల్లో ఇంకా పెరిగేందుకే అవకాశాలున్నాయని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) తెలిపింది. మంగళవారం ‘మంథ్లీ ఆ�