ప్రజలకు న్యాయ సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యాయ సేతు సేవలను వాట్సాప్లో గురువారం అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ మెసేజ్ ద్వారా న్యాయ సేతు నుంచి ఉచితంగా న్యాయ సేవలను పొందవచ్చునని కేంద్ర
దేశంలో భూగర్భ జల నిర్వహణను మెరుగుపర్చేందుకు కేంద్రం కొత్తగా ‘భూ-నీర్' పోర్టల్ను ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన ‘ఇండియా వాటర్ వీక్-2024’లో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ పోర్టల్ను ప్రారంభిం�